సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో RDO వెంకట్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంకా, ఎండీ అజీజ్ పాషా, జక్కుల మల్లయ్య, కోల్లపూడి యోహాన్, పోతనబోయిన రాంమూర్తి, పోతుల జ్ఞానయ్య, కోల మట్టయ్య, దొంతగాని జగన్, చంద్రశేఖర్, బ్రహ్మాజీ తదితరులు కూడా పాల్గొన్నారు.