30.2 C
Hyderabad
February 9, 2025 20: 29 PM
Slider జాతీయం

ట్రాజెడీ:దుండగుడి కాల్పుల్లో ఇన్‌స్సెక్టర్‌ మృతి

firing

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌పై దుండగుడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇన్‌స్పెక్టర్‌ విల్సన్‌ మృతిచెందారు. కేరళ- కన్యాకుమారి సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.విధి నిర్వహణలో భాగంగా విల్సన్ వాహానాలను తనిఖీ చేస్తుండగా ఒకరు విల్సన్ పైకి అనుకోకుండా కాల్పులు జరిపారు.కాల్పులకు కారణం తెలియలేదు .గాయపడ్డ విల్సన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Related posts

కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌

Satyam NEWS

తీవ్రతుపాను నుంచి తుఫానుగా బలహీనపడిన అసని

Satyam NEWS

పడిగరాయి గుట్ట శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహ స్వామికి విశేష పూజలు

Satyam NEWS

Leave a Comment