బిచ్కుంద మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు భారతీయ జనతాపార్టీ జుక్కల్ నియోజకవర్గ బాధ్యురాలు అరుణతార జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు పార్టీ అధ్యక్షులు కిష్టారెడ్డి, నాయకులు పత్తి రమేష్, పసికే ప్రకాష్, దుబ్బ గంగాధర్, గంగాధర్ గొజే, మంచి సిద్దిరాములు, శ్రీధర్ పంతులు తక్కడపల్లి గంగారాం, సందీప్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.