42.2 C
Hyderabad
May 3, 2024 16: 06 PM
Slider గుంటూరు

బేతపూడిలో రైతులు రైతుకూలీలు నిరసన

Formers Dharna

మంగళగిరి మండలం బేతపూడిలో అమరావతికి మద్దతుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని మూడు రాజధానులకు వ్యతిరేకంగా గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్నా రిలే నిరసన దీక్షలు బుధవారం కు 337 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు రైతుకూలీలు అమరావతికి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

ఈ కార్యక్రమంలో కలవకోల్లు వీరస్వామి తోట రామయ్య అడపా LB కోసూరి భీమయ్యా వాసా వెంకటేశ్వరరావు గైరుబోయిన సాంబశివరావు కర్నాటి కృష్ణ అడపా వెంకటేశ్వరరావు గైరుబోయిన బసవయ్య బేతపూడి యోహాను రాణిమేకల బాలయ్య శిరంసెట్టి దుర్గరావు JAC సభ్యులు బుర్రి సత్యనారాయణ బేతపూడి శేషగిరిరావు గుండాల వీర రాఘవులు యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆర్మీ చాపర్ కూలిన ఘటనలో కల్నల్ మృతి పట్ల నివాళులు

Satyam NEWS

రైతులకు సంకెళ్లు వేసిన పోలీసుల సస్పెన్షన్

Satyam NEWS

ఫ్యామిలీ క్లాష్: మద్యం మరణాలు మొదలు

Satyam NEWS

Leave a Comment