మంగళగిరి మండలం బేతపూడిలో అమరావతికి మద్దతుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని మూడు రాజధానులకు వ్యతిరేకంగా గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్నా రిలే నిరసన దీక్షలు బుధవారం కు 337 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు రైతుకూలీలు అమరావతికి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ఈ కార్యక్రమంలో కలవకోల్లు వీరస్వామి తోట రామయ్య అడపా LB కోసూరి భీమయ్యా వాసా వెంకటేశ్వరరావు గైరుబోయిన సాంబశివరావు కర్నాటి కృష్ణ అడపా వెంకటేశ్వరరావు గైరుబోయిన బసవయ్య బేతపూడి యోహాను రాణిమేకల బాలయ్య శిరంసెట్టి దుర్గరావు JAC సభ్యులు బుర్రి సత్యనారాయణ బేతపూడి శేషగిరిరావు గుండాల వీర రాఘవులు యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.