31.7 C
Hyderabad
May 2, 2024 09: 20 AM
Slider హైదరాబాద్

వరద సాయం కోసం క్యూలైన్ లో వృద్ధురాలి మృతి

#floodEffectedArea

వరద సాయం దరఖాస్తు కోసం మీ సేవ సెంటర్ దగ్గర పడిగాపులు కాసిన 50 సంవత్సరాల వృద్ధురాలు మరణించింది.

 టోలిచౌకి లోని హకీమ్ పెట్ కుంట కు చెందిన మునోహర్ ఉనిస్సా గా పోలీసులు గుర్తించారు. ఉదయం నుండి మీసేవ వద్ద క్యూ లైన్ లో వృద్ధురాలు నిలబడి ఉన్నది.

టోలిచౌకి మీసేవ సెంటర్ వద్ద క్యూలో నించున్న వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Related posts

రాజధాని కోసం రాష్ట్రపతికి పోస్టు కార్డులు

Satyam NEWS

మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్ ఇవ్వాలి

Satyam NEWS

సుస్థిరమైన సుపరిపాలన అందిస్తున్నాం

Bhavani

Leave a Comment