వరద సాయం దరఖాస్తు కోసం మీ సేవ సెంటర్ దగ్గర పడిగాపులు కాసిన 50 సంవత్సరాల వృద్ధురాలు మరణించింది.
టోలిచౌకి లోని హకీమ్ పెట్ కుంట కు చెందిన మునోహర్ ఉనిస్సా గా పోలీసులు గుర్తించారు. ఉదయం నుండి మీసేవ వద్ద క్యూ లైన్ లో వృద్ధురాలు నిలబడి ఉన్నది.
టోలిచౌకి మీసేవ సెంటర్ వద్ద క్యూలో నించున్న వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.