38.2 C
Hyderabad
May 2, 2024 22: 47 PM
Slider ముఖ్యంశాలు

రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం అమలు..

#KCR

ఈ కార్యక్రమం తొలి విడతకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. 2018 ఆగస్ట్ 15న మెదక్ జిల్లా మల్కాపూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమం కోసం అప్పట్లో ప్రభుత్వం రూ. 106 కోట్లను ఖర్చు చేసింది. కళ్లద్దాలతో పాటు మందులను కూడా పంపిణీ చేసింది.

ఇప్పుడు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.ఈ కార్యక్రమం అమలుపై ఈరోజు అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యశాఖ మంత్రితో పాటు కొందరు ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు.

Related posts

షాదిముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

గుండె పోటుతో హాత్ వే రాజశేఖర్ ఆకస్మిక మృతి

Satyam NEWS

టెలిఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని మోడీకి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment