25.2 C
Hyderabad
May 8, 2024 08: 19 AM
Slider హైదరాబాద్

ఎంతో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

#krishnayadav

మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని  అంబర్ పేట లోనిగాంధీ విగ్రహనికి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పూలమాలవేసి జోహార్లు  అర్పించారు. ఈ సందర్భంగా మాజీ  మంత్రి మహనీయుల త్యాగాల  ఫలితమే దేశ స్వతంత్రం అని మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు తూర్పు రామచంద్ర ముదిరాజ్, సోనూ భాయ్, గణేష్ ముదిరాజ్,   పెంటం రాజు, దాడిగే జగన్ యాదవ్, మాజర్ అలీ, రాజేందర్ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

కేంద్ర బ‌డ్జెట్ ను నిర‌సిస్తూ….ఈ నెల 10 న విజ‌య‌వాడ‌లో సద‌స్సు..!

Satyam NEWS

వ్యాయామ ఉపాధ్యాయులు మధ్యాహ్నమే స్కూలుకు వెళ్లాలి

Satyam NEWS

మహిళల రక్షణే ధ్యేయంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

Leave a Comment