మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని అంబర్ పేట లోనిగాంధీ విగ్రహనికి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మహనీయుల త్యాగాల ఫలితమే దేశ స్వతంత్రం అని మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు తూర్పు రామచంద్ర ముదిరాజ్, సోనూ భాయ్, గణేష్ ముదిరాజ్, పెంటం రాజు, దాడిగే జగన్ యాదవ్, మాజర్ అలీ, రాజేందర్ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట