షాద్ నగర్ వద్ద భారీ ఎత్తున పట్టుబడ్డ గంజాయి కర్నూలు నుంచి హైదరాబాద్ తరలిస్తున్న గంజాయిని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. షాద్నగర్ లో నిర్వహించిన తనిఖీలలో 50 కిలోల గంజాయి పట్టుబడింది. ముగ్గురు వ్యక్తులు గంజాయిని తీసుకువెళుతుండగా రసోయి హోటల్ సమీపంలో పోలీసులకు పట్టుబడింది. కేసు వివరాలను షాద్ నగర్ ఏసీపీ సిహెచ్.కుషాల్కర్ వివరించారు. ఈ గంజాయిని కర్నూలు నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
previous post