39.2 C
Hyderabad
May 3, 2024 14: 18 PM
Slider రంగారెడ్డి

యువకులకి కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుంది

#KunaSrisailamGowd

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం డివిజన్ చంద్రగిరి నగర్ కు చెందిన యూత్ నాయకుడు సాయిరాజ్ ఆధ్వర్యంలో దాదాపు 200 పైగా యువకులు కాంగ్రెస్ పార్టీ కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో చేరారు.

శ్రీశైలం గౌడ్ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులైన యువతీ యువకుల అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని అధికారంలోకి వచ్చి యువకులను గాలికొదిలేశారని అన్నారు.

యువకులంతా కూడా టిఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయకుండా చేతి గుర్తుకు ఓటు వేసి సోదరుడు కూన శ్రీనివాస్ గౌడ్ ని అత్యధిక  మెజార్టీతో గెలిపించాలని యువతను కోరారు.

Related posts

ఇల్లు కట్టించి ఇస్తామని దగా చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

ఘనంగా బలగం టీమ్ కి ఉగాది నంది పురస్కారాలు

Satyam NEWS

సీఎం జగన్ ఆశీస్సులతో ప్రారంభమైన ఆటో రజని

Satyam NEWS

Leave a Comment