29.2 C
Hyderabad
May 10, 2024 01: 11 AM
Slider తెలంగాణ

చినజీయర్ ఆశ్రమానికి వెళ్లిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై

gov tamilsi

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న తిరునక్షత్ర వేడుకలకు నేడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరయ్యారు. చిన జీయర్ స్వామి పుట్టిన రోజు సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా ఈ ఉత్సవాలకు హాజరైన విషయం తెలిసిందే. వేడుకలకు హాజరైన గవర్నర్ తమిళిసై కి చిన జీయర్ స్వామి స్వాగతం పలికారు. గవర్నర్ కు ఆయన  తీర్థ ప్రసాదాలు అందచేశారు.

Related posts

కేసుల శాశ్వతంగా కేసుల‌ పరిష్క‌రానికి లోక్ అదాల‌త్

Satyam NEWS

26 జిల్లాలకు బీజేపీ ఇన్‌ఛార్జిల పేర్లు ప్రకటన

Satyam NEWS

బ్రుటల్:పెళ్ళైపిల్లలు ఉన్నాయువతిఫై పెట్రోల్ పోసి నిప్పు

Satyam NEWS

Leave a Comment