రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ యువనేత జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ స్పూర్తితో మొక్కను నాటారు మోస్ట్ ప్రామిసింగ్ హీరోయిన్ సోనీ చరిష్ఠ.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసియార్ తలపెట్టిన హరితహార యజ్ఞంలో భాగంగా… జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ స్పూర్తితో తాను మొక్కను నాటడంతోపాటు.. మరికొన్ని మొక్కల్ని దత్తత తీసుకుని… వాటి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నానని సోనీ చరిష్ఠ పేర్కొన్నారు.
హైద్రాబాద్ మొత్తం అతి త్వరలో ‘గ్రీన్ జోన్’గా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రామిసింగ్ హీరోయిన్ ‘సోని చరిష్టా’ వెల్లడించింది.