33.7 C
Hyderabad
April 29, 2024 02: 48 AM
Slider హైదరాబాద్

పిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన రాగిడి

#reventhreddy

నూతన సంవత్సరం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి శనివారం గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షులు, మాల్కజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ , మల్లు రవి లను కలిసి శుభాకంక్షలు తెలపడం జరిగింది. నాచారం డివిజన్ ఇంఛార్జి మేడల మల్లికార్జున్ గౌడ్ మల్లాపూర్ డివిజన్ ఇంఛార్జి వంగేటీ సంజీవ్ రెడ్డి మీర్పెట్ హౌసింగ్ బోర్డు డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ జైన్  డీసీసీ ఆర్గ్ సెక్రటరీ ఎండీ రిజ్వన్  వినోద్ ముదిరాజ్ ఐ వై సి ఎక్స్ కో ఆర్డినేటర్. గణేష్ నాయక్  ఎస్ టీ. సెల్ జిల్లా చైర్మన్ మాలు నాయక్ టీపీసీసీ ఎస్ టీ సెల్ సెక్రటరీ కప్ర సాయి గౌడ్ ఉప్పల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కారిపే సంతోష్ డీస్టిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కిషన్ నాయక్ రమేశ్ నాయక్  సాయి, జీ.కిరణ్ షబ్బీర్, గుప్త, సుజాతా నాయక్, లీలావతి, భారతమ్మ, శ్రీనివాస్ రెడ్డి, గోల్లురి ప్రభాకర్ తదతరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

పేద‌వారి ఇంటి కల సీఎంతోనే నెరవేరబోతోంది…!

Sub Editor

యువత లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగాలి

Satyam NEWS

కొల్లాపూర్ రాజాను సవాల్ చేస్తూ బైఠాయించిన మాజీ మంత్రి

Satyam NEWS

Leave a Comment