భారీ వర్షాల కారణంగా విజయవాడ ఇంద్రకిలాద్రి కొండపై నుంచి కొండరాళ్లు జారిపడుతున్నాయి.
ఎడతెరిపిలేని వర్షం కారణంగా దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయంలో కొండపై నుంచి విరిగి పడుతున్న బండరాళ్లతో పెను ప్రమాదం పొంచి ఉంది.
ఈ కారణంగా టోల్ గేట్ నుంచి ఏలాంటి వాహనాలు పైకి వెళ్లకుండా అధికారులు నిలిపివేశారు.