రంగుల కేళి వసంత హోళి పర్వదిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ టిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని నాయకుల,కార్యకర్తల నడుమ డప్పు వాయిద్యాలతో రంగులు చల్లుకుంటూ నాయకులందరికీ ఉత్సాహాన్ని నింపి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, జిల్లా నాయకులు గెల్లి రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,పట్టణ తెరాస ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ పిన్నమనేని సంపత్, కౌన్సిలర్లు జక్కుల సాంబయ్య,దొంగరి మంగమ్మ వీరారెడ్డి,అమరబోయిన సతీష్,అమరబోయిన గంగరాజు,వీర్ల పాటి భాస్కర్,కుంట సైదులు,ఎడ్ల విజయ్,పచ్చిపాల ఉపేందర్,యువజన విభాగం అధ్యక్షుడు సోమగాని ప్రదీప్ గౌడ్,కోళ్లపాటి వెంకటేశ్వర్లు,కడియాల రామకృష్ణ,నగేష్ రాతోడ్,మీసాల కిరణ్ కుమార్,చెవుల కవిత,పెద్ది పుష్ప, గూడెపు దీపా,చంద్రకాంతి,రాము, బుచ్చిబాబు,మీసాల శరత్, నరసింహారావు,సోమపంగు రవీందర్, నాగరాజు, సాయి, గొర్రె,వీరబాబు, పాలడుగు రాజు,బండి భాస్కర్,వంశీ, రామకృష్ణ,లిఖిత్,చలవాది సైదులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్