28.7 C
Hyderabad
April 28, 2024 05: 40 AM
Slider గుంటూరు

నకరికల్లు వద్ద భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

#telanganaliquor

గుంటూరు జిల్లా నరసరావుపేట కు తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రా రాష్ట్రంకు తరలిస్తున్న  అక్రమ మద్యం నిల్వలను ఆబ్కారీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నకరికల్లు మండల పరిధిలోని ఏకలవ్య విగ్రహం వద్ద  వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా తెలంగాణ మద్యం బయటపడింది.

అక్రమ మద్యం తరలింపులో 14 మంది నిందితుల కాగా ఇప్పటికే 6 గురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుండి ఒక  ఐచెర్,టాటా ఏ.సి,ఆటో ,రెండు ద్విచక్ర వాహనాల స్వాదినం చేసుకున్నారు.

పట్టుబడిన మద్యం విలువ దాదాపు 22 లక్షల రూపాయల అని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Related posts

దాతల చేయూత కోసం తలసేమియా చిన్నారి ఎదురు చూపు

Satyam NEWS

నిర్లక్ష్యం వహించే సర్పంచ్ లపై వేటు తప్పదు

Satyam NEWS

గ‌జ వాహ‌నంపై లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అభయం

Satyam NEWS

Leave a Comment