సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారాంపురంలో నివాసం ఉంటున్న ముత్యాల ఉమా అనే మహిళ తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఉమా మీడియా ముందు వాపొయింది. భాదితురాలు ఉమ తెలిపిన వివరాలు ప్రకారం పది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నామని గత ఐదు సంవత్సరాల నుండి తన భర్త సతీష్ ఇద్దరు పిల్లలు సంతానం తర్వాత అక్రమ సంబంధం పెట్టుకొని తనని వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత మహిళ మీడియా ముందు కన్నీటి పర్యంతం అయింది.. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ బెదిరింపు లకు గురి చేస్తూ ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నారని బాధిత మహిళ పేర్కొన్నారు .. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తనకు న్యాయం చేయాలని బాధితమహిళా ఉమా మీడియా ముందు పేర్కొంది.
previous post