38.2 C
Hyderabad
April 29, 2024 21: 29 PM
Slider ముఖ్యంశాలు

అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేసిన భర్త

Murder

వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాజీపేట్ మండలం మడికొండ ఖండాల దాబా ప్రాంతంలో శేఖర్ అనే వ్యక్తి తన భార్య భార్య దారావత్ సరితను హత్య చేసాడు.

సరిత పై అనుమానం పెంచుకున్న శేఖర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడయింది.  

హత్య విషయం తెలుసుకున్న కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సరిత మృతదేహంను ఆసుపత్రికి తరలించారు.

Related posts

హెచ్.సి.యు యూనివర్సిటీ లీజును  పొడిగించాలి

Satyam NEWS

రాజంపేట లో వైసీపీ రైతు దగా దినోత్సవం…

Satyam NEWS

బాధ్యతారహితంగా వీడియోలు చేస్తున్న జర్నలిస్టు సాయి

Satyam NEWS

Leave a Comment