వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాజీపేట్ మండలం మడికొండ ఖండాల దాబా ప్రాంతంలో శేఖర్ అనే వ్యక్తి తన భార్య భార్య దారావత్ సరితను హత్య చేసాడు.
సరిత పై అనుమానం పెంచుకున్న శేఖర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడయింది.
హత్య విషయం తెలుసుకున్న కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సరిత మృతదేహంను ఆసుపత్రికి తరలించారు.