31.2 C
Hyderabad
May 12, 2024 00: 34 AM
Slider ప్రత్యేకం

28 మంది జవాన్లకు అస్వస్థత

illness to 28 soldiers

ఛత్తీస్‌గఢ్‌లో కలుషిత ఆహారం తిన్న 28 మంది జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. సీఆర్‌పీఎఫ్‌ 150వ బెటాలియన్‌కు చెందిన ఈ జవాన్లు పాత ఆవాలు నూనెతో వండిన ఆహారం తిని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లాలోని చింతగుప్పలో ఈ ఘటన జరిగింది. కాగా జవాన్లను  సీఆర్‌పీఎఫ్‌ ఫీల్డ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జవాన్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కమాండెంట్‌ రాజేశ్‌యాదవ్‌ విచారణకు ఆదేశించారు.

Related posts

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

కార్మిక శాఖలో ఉన్న ఖాళీలు తక్షణమే భర్తీ చేయాలి

Satyam NEWS

ఇన్ సల్ట్: విలేకరులకు తీరని అవమానం

Satyam NEWS

Leave a Comment