29.7 C
Hyderabad
April 29, 2024 07: 43 AM
Slider ఆధ్యాత్మికం

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

#Indrakiladri celebrations

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది.

తొలి రోజు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ, అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ ఉంటుంది. పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

Related posts

హర్యానా లో ఆల్ ఇండియా షహీద్ భగత్ సింగ్ క్రికెట్ అండర్-18 ట్రోఫీ

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

Satyam NEWS

టియుడబ్లుజె జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment