26.2 C
Hyderabad
February 13, 2025 22: 18 PM
Slider కరీంనగర్

కరోనా ఎఫెక్ట్: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

vemulawada 20

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు ప్రవేశం కల్పించడం లేదు. కేవలం ఆలయ ఆచార్యులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ,రాత్రి వేళల్లో స్వామికి జరగాల్సిన నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు. భక్తులకు మాత్రం ఆలయప్రవేశం ఉండదు.

Related posts

హై అలెర్ట్ :హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉద్రిక్తత

Satyam NEWS

కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ నిశిత వ్యాఖ్య

Satyam NEWS

మల్లంపల్లి మండలం ఏర్పాటుపై రాజకీయమా?

Satyam NEWS

Leave a Comment