33.7 C
Hyderabad
April 28, 2024 23: 55 PM
Slider కరీంనగర్

కరోనా ఎఫెక్ట్: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

vemulawada 20

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు ప్రవేశం కల్పించడం లేదు. కేవలం ఆలయ ఆచార్యులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ,రాత్రి వేళల్లో స్వామికి జరగాల్సిన నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు. భక్తులకు మాత్రం ఆలయప్రవేశం ఉండదు.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్

Satyam NEWS

ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ పై మహిళా ఎంపీపీ ఫైర్

Bhavani

ఇఫ్తార్‌ విందుతో మంత్రి రోజా ఇంట ముందుగా వచ్చిన రంజాన్‌

Satyam NEWS

Leave a Comment