30.2 C
Hyderabad
February 9, 2025 19: 14 PM
Slider జాతీయం

టార్గెట్ : భారత్ లో దాడులకు ఐఎస్ఐ కుట్ర

isi plan

భారత్‌లో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ దాడులు తెగబడవాచ్చని ఇంటిలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) వెల్లడించింది. ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలే లక్ష్యంగా వారు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ తెలిపింది.ఢిల్లీ, గుజరాత్‌లలో ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పదేఅవకాశముందని ఐబీ అంచనా వేస్తోంది.

నేపాల్‌ నుంచి ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడ్డారని దీంతో ఇరు రాష్ర్టాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలపై పోలీసులు నిఘా ఉంచాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఇంటిలిజెన్స్‌ బ్యూరో అన్ని రాడ్ట్రాల పోలీసులను సూచించింది.

Related posts

విజేతలుగా ములుగు అఖిల్ 11 టీం

mamatha

మాస్కులు ధరించండి ! కరోనా నియంత్రణకు సహకరించండి!!

Satyam NEWS

సదర్ వేడుకలు షురూ

Sub Editor

Leave a Comment