30.7 C
Hyderabad
April 29, 2024 05: 07 AM
Slider జాతీయం

టార్గెట్ : భారత్ లో దాడులకు ఐఎస్ఐ కుట్ర

isi plan

భారత్‌లో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ దాడులు తెగబడవాచ్చని ఇంటిలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) వెల్లడించింది. ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలే లక్ష్యంగా వారు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ తెలిపింది.ఢిల్లీ, గుజరాత్‌లలో ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పదేఅవకాశముందని ఐబీ అంచనా వేస్తోంది.

నేపాల్‌ నుంచి ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడ్డారని దీంతో ఇరు రాష్ర్టాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలపై పోలీసులు నిఘా ఉంచాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఇంటిలిజెన్స్‌ బ్యూరో అన్ని రాడ్ట్రాల పోలీసులను సూచించింది.

Related posts

చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే

Satyam NEWS

పాఠశాలను దత్తత తీసుకున్న పీఆర్టీయూ

Satyam NEWS

Leave a Comment