26.2 C
Hyderabad
February 14, 2025 01: 09 AM
Slider కడప

కరోనా ఎలర్ట్: జనతా కర్ఫ్యూ క్లాప్స్ లో వైసీపీ నేతలు

Akepati 22

జనతా కర్ఫ్యూ లో భాగంగా కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే లు కొండూరు ప్రభావతమ్మ, అకేపాటి అమరనాధ రెడ్డి లు జనతా క్లాప్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించకుండా పోరాడిన నిజమైన ఉద్యోగులకు, వాళ్ల త్యాగానికి సలాం చేదాం అంటూ వారు చప్పట్లు తో అభినందనలు తెలిపారు. ఇంకా పలువురు వైసీపీ నేతలు ఈ జనతా క్లాప్స్ లో పాల్గొన్నారు.

Related posts

బామ్మగారి బ్యాలెట్ పోరాటం

Satyam NEWS

డ్యూటీ:కాన్వయ్ లో బాధితుడు ఆసుపత్రికి తరలింపు

Satyam NEWS

లోక్ సభ స్పీకర్‌ తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

Satyam NEWS

Leave a Comment