40.2 C
Hyderabad
April 29, 2024 15: 58 PM
Slider మహబూబ్ నగర్

పిబిఎస్ వృద్ధాశ్రమంలో జయశంకర్ వర్ధంతి

#Professor Jayashankar

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రజల భాగస్వామ్య సంస్థ (పిబిఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి వృద్ధులు , వృద్ధాశ్రమం నిర్వాహకులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జయశంకర్ సార్ స్ఫూర్తి తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని  ఆయన మన రాష్ట్రానికి   చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు వెంకటయ్య, మేనేజర్ మల్లేష్, కౌన్సిలర్ పరుశరాములు, సిబ్బంది, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కపిలతీర్థం వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించండి

Satyam NEWS

పల్నాడు ప్రాంతంలో ఇక మెరుగైన వైద్య సౌకర్యాలు

Satyam NEWS

కర్నాటకలో విద్వేషంపై ‘ప్రేమ’ గెలిచింది

Bhavani

Leave a Comment