32.2 C
Hyderabad
May 9, 2024 20: 40 PM
Slider ముఖ్యంశాలు

ఈ నెల 17, 18న ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం

#BJP

ఈ నెల 17, 18 తేదీల్లో ప్రతి పక్షాల ఉమ్మడి మీటింగ్ జరగనుంది. కేంద్రలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా బెంగళూరులో ప్రతిపక్షాల రెండో సమావేశం జరగనుంది. బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి సోనియాగాంధీ హాజరుకానున్నారు. 24 పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆహ్వాన లేఖలు పంపింది.

గత నెల పాట్నాలో జరిగిన సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. కాగా ఈ సారి బీఆర్ఎస్‌కు ఆహ్వానం ఉంటుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

Related posts

వివాదాస్పద న‌టి శ్రీ‌రెడ్డిపై మ‌రో ఫిర్యాదు

Satyam NEWS

త్వరలోనే  తీరనున్న పోడు భూముల సమస్య

Murali Krishna

అవగాహన తోనే అంటు వ్యాధులు దూరం

Satyam NEWS

Leave a Comment