విశాఖపట్నం హార్బర్ సబ్ డివిజన్ పరిధి లో గా పలు సమస్యలు పై శుక్రవారం ఏసీపీ ను కార్యాలయం లో సీనియర్ జర్నలిస్ట్ తిలక్ సమావేశం అయ్యారు. ముందు గా ఆయనను శాలువా పుష్ప గుచ్ఛం తో సత్కరించి అభినందనలు తెలిపారు. సబ్ డివిజన్ పరిధి లో వన్ టౌన్ మల్కాపురం న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లలో ఉన్న సమస్యలను తెలియజేసారు. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, మహిళలు పిల్లలు వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా అన్ని రకాల తీసుకుంటున్నామని ఏసీపీ మోసెస్ పాల్ అన్నారు. స్టీల్ ఉద్యోగి మంగరాజు అభినందన కార్యక్రమం లో పాల్గొన్నారు.
previous post