ప్రజలు,పోలీస్ డిపార్ట్మెంటులోని ఉన్నతాధికారుల మన్ననలు పొంది వనపర్తి జిల్లా పానగల్ మండలం నుండి వనపర్తి రూరల్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ బి.నాగన్నను మర్యాద పూర్వకంగా కలిసి తన కార్యాలయంలో శాలువా, పూలమాలతో జర్నలిస్టులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డి.రవిప్రసాద్ తెలంగాణ జర్నలిస్టుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్, కే. హుస్సేన్ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు, అమ్మ టీవీ జిల్లా ప్రతినిధి ఈశ్వర్, పెద్దమందడి మండల విలేకరి కురుమయ్య పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ
సీనియర్ విలేకరి
సత్యం న్యూస్ నెట్