39.2 C
Hyderabad
April 28, 2024 14: 35 PM
Slider ముఖ్యంశాలు

హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్

#Justice Dheeraj Singh Thakur

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నియమితులయ్యారు. ఈ నెల 5న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Related posts

కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం

Satyam NEWS

ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత!!

Sub Editor

డివైడెడ్ ఫామిలీ:బ్రిటీష్ రాచ కుటుంబంలో చీలిక‌

Satyam NEWS

Leave a Comment