కనకదుర్గ దేవాలయ బోర్డు మెంబర్ గా బండారు జ్యోతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులను జారీ చేసింది. బండారు జ్యోతి జ్యోతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి బండారు వెంకటరమణ సతీమణి ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన సతీమణికి అవకాశం కల్పించారు.