42.2 C
Hyderabad
May 3, 2024 16: 57 PM
Slider ముఖ్యంశాలు

కనకదుర్గ దేవాలయం బోర్డు సభ్యురాలిగా జ్యోతి

bandaru jyothy

కనకదుర్గ దేవాలయ బోర్డు మెంబర్ గా బండారు జ్యోతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులను జారీ చేసింది. బండారు జ్యోతి జ్యోతి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ  సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి బండారు వెంకటరమణ సతీమణి ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన సతీమణికి అవకాశం కల్పించారు.

Related posts

అనారోగ్యంతో చికిత్స పొందుతూ న‌ర్సింగ్ యాద‌వ్ మృతి

Sub Editor

బోధనం

Satyam NEWS

గ్రామీణుల బాధలు తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment