కర్ణాటక సంగీతంలో అందున మృదంగం లో ఓ విన్యాసాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన 78 ఏళ్ల కరైకుడి.ఆర్.మణి కన్ను మూసారు. విజయనగరం ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ లో సుమారు 1985 ప్రాంతంలో పలు కచేరీలు వాయించారు. మృదంగ వాద్యానికి ఒక నూతన ఒరవడి సృష్టించారు. ఆయనకు ప్రపంచ నలుమూలల అనేక మంది శిష్యులు వున్నారు.. ఆయన మృతి సంగీత లోకానికి ముఖ్యంగా మృదంగం నేర్చుకున్న, నేర్చుకుంటున్న వారందరికీ తీరని లోటుగా చెప్పాలి. ఈ సందర్భంగా,రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడెమీ తరఫున అలాగే మృదంగ కళాకారునిగా నివాళి అర్పించారు….. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, ప్రిన్సిపాల్ దశిగి పేర్రాజు సంగీత అకాడమీ ప్రిన్సిపాల్ డా.మండపాక రవి.
previous post