30.7 C
Hyderabad
April 29, 2024 06: 52 AM
Slider ముఖ్యంశాలు

ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు కార్తెకుడి ఆర్. మణి మృతి

#kartekudi

కర్ణాటక సంగీతంలో అందున మృదంగం లో ఓ విన్యాసాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన 78 ఏళ్ల కరైకుడి.ఆర్.మణి కన్ను మూసారు. విజయనగరం ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ లో సుమారు 1985 ప్రాంతంలో పలు కచేరీలు వాయించారు. మృదంగ వాద్యానికి ఒక నూతన ఒరవడి సృష్టించారు. ఆయనకు ప్రపంచ నలుమూలల అనేక మంది శిష్యులు వున్నారు.. ఆయన మృతి సంగీత లోకానికి ముఖ్యంగా మృదంగం నేర్చుకున్న, నేర్చుకుంటున్న వారందరికీ తీరని లోటుగా చెప్పాలి. ఈ సందర్భంగా,రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడెమీ తరఫున అలాగే మృదంగ కళాకారునిగా నివాళి అర్పించారు….. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, ప్రిన్సిపాల్ దశిగి పేర్రాజు సంగీత అకాడమీ ప్రిన్సిపాల్ డా.మండపాక రవి.

Related posts

చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వద్దు : మంత్రి బొత్స

Satyam NEWS

అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన గౌతమ్ అదానీ

Satyam NEWS

స్థానిక ఎన్నికల చక్రబంధంలో ఇరుక్కున్న ఏపి సిఎం

Satyam NEWS

Leave a Comment