30.7 C
Hyderabad
April 29, 2024 06: 54 AM
Slider వరంగల్

జయశంకర్ భూపాలపల్లి : కొండ గొర్రెను వేటాడి చంపిన కుక్కలు

dogs hunting sheep

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం తిరుమలగిరి గ్రామపంచాయతీ సమీపంలోని  అటవీ ప్రాంతం నుండి వేటకుక్కలు కొండ గొర్రె ను వేటాడాయి.ఈ విషయాన్ని స్థానికులు  అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.. దీంతో ఆ ప్రాంతానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రసాదరావు, బీట్ ఆఫీసర్ మహమ్మద్ ఫయాజ్ అహ్మద్ చేరుకొని కొండ గొర్రె ను పరిశీలించారు.

మరుసటి రోజు అనగా ఈ రోజు నాడు రేగొండ వెటర్నరీ డాక్టర్ మైతిలి తో పోస్టుమార్టం చేయించారు. అనంతరం ఖననం చేశారు.ఈ కార్యక్రమాలలో భాగంగా రేగొండ వెటర్నరీ డాక్టర్ మైతిలి  , ఎఫ్.ఆర్.ఓ కోటేశ్వర్ రావు , ఎఫ్.ఎస్.ఓ ప్రసాద్ రావు  ,ఎఫ్.బి.ఓ మహమ్మద్ ఫయాజ్ అహ్మద్ , పాండవుల గుట్ట వద్ద ఉన్న అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సరిహద్దు వివాదంపై భారత్ కు అమెరికా మద్దతు

Satyam NEWS

మఠాలను కూడా వదలని వైసీపీ ముఠాలు

Satyam NEWS

హిందూస్థాన్ అనడానికి నిరాకరించిన మజ్లీస్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment