29.7 C
Hyderabad
April 29, 2024 07: 07 AM
Slider ముఖ్యంశాలు

పోతిరెడ్డిపాడుపై ఏపి వివరణ కోరిన కృష్ణాబోర్డు

#CM YS Jaganmohanreddy

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏపిని వివరణ కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీ ఓ నెంబర్ 203 పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.

రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం బోర్డ్ కు ఫిర్యాదు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అదనంగా 3 టీఎంసీ ల నీటిని పంప్ చేసే కొత్త స్కీం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వివరణ ఇవ్వాలని కె ఆర్ ఎం బీ ఆదేశించింది.

Related posts

శ్రీవాణి ట్రస్టు నిధులతో కపిలేశ్వర రిజర్వాయర్ నిర్మించాలి

Bhavani

పువ్వాడ ని పరామర్శించిన కేటిఅర్

Bhavani

వేములవాడ నియోజకవర్గo పైన ముఖ్యమంత్రి సీతకన్ను

Satyam NEWS

Leave a Comment