కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ నేడు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి ని మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా నేడు ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ ను కలిశారు. సభ్యులు (జూడిష్యల్) దండే సుబ్రహ్మణ్యం, సభ్యులు (నాన్ జ్యుడిషియల్) డాక్టర్ శ్రీనివాస రావు గోచిపాత లను కూడా కర్నూల్ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం లో ఉన్న HRC కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.
previous post