40.2 C
Hyderabad
April 29, 2024 16: 08 PM
Slider ప్రపంచం

లాహోర్‌లో పేలిన బాయిలర్.. ముగ్గురు మృతి..

పాకిస్తాన్ లాహోర్‌లోని ముల్తాన్ రోడ్డులో ఉన్న పరిశ్రమలో పేలుడు సంభవించింది. గురువారం ఒక పానీయాల కర్మాగారం బాయిలర్ పేలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీ భవనంలో మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడితోపాటు ఫ్యాక్టరీ ఉద్యోగి మృతి చెందారు.

కర్మాగారంలోని సెక్యూరిటీ గార్డు కాలిన గాయాలయ్యాయి. ఫ్యాక్టరీ పైకప్పు కూలడంతో ముగ్గురు మరణించారు. ఫైసలాబాద్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు ఫలితంగా అది కుప్పకూలింది.

Related posts

ప‌చ్చ‌ద‌నం పెంపున‌కు త‌న‌వంతు స‌హ‌కారం

Sub Editor

రావమ్మా ..

Satyam NEWS

కంధమాల్ జిల్లా ఎన్ కౌంటర్ లో నలుగురి మృతి

Satyam NEWS

Leave a Comment