పాకిస్తాన్ లాహోర్లోని ముల్తాన్ రోడ్డులో ఉన్న పరిశ్రమలో పేలుడు సంభవించింది. గురువారం ఒక పానీయాల కర్మాగారం బాయిలర్ పేలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడితోపాటు ఫ్యాక్టరీ ఉద్యోగి మృతి చెందారు.
కర్మాగారంలోని సెక్యూరిటీ గార్డు కాలిన గాయాలయ్యాయి. ఫ్యాక్టరీ పైకప్పు కూలడంతో ముగ్గురు మరణించారు. ఫైసలాబాద్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు ఫలితంగా అది కుప్పకూలింది.