35.2 C
Hyderabad
April 27, 2024 11: 04 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ గవర్నర్ తో పురందేశ్వరి భేటీ

purandeswari

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో ఆంధ్రప్రదేశ్ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేడు రాజ్ భవన్ లో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన వీరిద్దరి భేటీలో పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. పురందేశ్వరి కేంద్ర మంత్రిగా పని చేసినప్పటి నుంచి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తో స్నేహ పూర్వకంగా ఉండేవారు.

బిజెపిలో చేరిన తర్వాత వారిద్దరి సఖ్యత మరింతగా బలపడింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళా నాయకురాళ్లు రాజకీయ విషయాలను చర్చించుకున్నారు. తమిళనాడు బిజెపిలో చురుకుగా వ్యవహరించిన తమిళపై సౌందర రాజన్ పట్ల దగ్గుబాటి పురందేశ్వరి తొలి నుంచి సానుకూలంగా ఉండేవారు.

Related posts

ఐ లవ్ అదిలాబాద్ సెల్ఫీ స్పాట్ ను ప్రారంభించిన కలెక్టర్

Satyam NEWS

ఉప్పల్ భరత్ నగర్ లో 43 లక్షలతో సి సి రోడ్లు

Satyam NEWS

ఆళ్లగడ్డలో జర్నలిస్టులపై దాడి అమానుషం

Satyam NEWS

Leave a Comment