29.7 C
Hyderabad
May 1, 2024 04: 58 AM
Slider ముఖ్యంశాలు

రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ పాక్షిక సడలింపు

#KCR

రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి ( మే 31 ) మరో పదిరోజుల పాటు కొనసాగించాలని  కేబినెట్ నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది.

సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వాళ్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు.

మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర  కేబినెట్ నిర్ణయించింది.

Related posts

అసియాలో అతిపెద్ద డోర్నకల్ చర్చిలో మంత్రి ప్రార్ధనలు

Satyam NEWS

పోలీసులు అధికారులు ప్రతిపక్షాలను భయపెడుతున్నారు

Satyam NEWS

సువిధ యాప్ ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment