35.2 C
Hyderabad
May 11, 2024 18: 59 PM
Slider గుంటూరు

మైనార్టీ సెల్ నాయకుడికి లోకేష్ పెళ్లి కానుక

lokesh marriage gift

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 13 వ వార్డు మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాబు కుమారుడు మస్తాన్-కరిష్మాల వివాహం సోమవారం జరిగింది.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెళ్లి కానుక పంపగా, పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు సోమవారం వివాహ వేడుకకు హాజరై వధూ వరులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, భాస్కర్, మైనారిటీ నాయకులు షేక్ హుస్సేన్, అబ్దుల్ మజీద్, కొత్తపేట హుస్సేన్, షేక్ సుభాని పాల్గొన్నారు.

Related posts

మునుగోడు పోటీ కన్నా ముందు విభజన హామీలు నెరవేర్చండి

Satyam NEWS

న్యూ డైరెక్షన్: వ్యక్తిగత ఎజెండా వద్దు ప్రజాపాలనే ముద్దు

Satyam NEWS

సూర్య ప్రభ పై కుర్మావతారం లో శ్రీ సౌమ్యనాధ స్వామి…

Satyam NEWS

Leave a Comment