31.7 C
Hyderabad
May 2, 2024 09: 27 AM
Slider జాతీయం

రఘురామ ఫిర్యాదును హక్కుల కమిటీకి పంపిన లోక్ సభ స్పీకర్

#IndianParlament

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కేసు మరో మలుపు తిరిగింది. రఘురామ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా  స్పందించారు.

వారి ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. ఈ విధంగా లోక్ సభ స్పీకర్ చేయడంతో కేసు మరో మలుపు తిరిగినట్లయింది.

రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కేంద్ర హోంశాఖను కోరింది. ఈ మేరకు రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు పంపారు. 

Related posts

మూడు రాజధానులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Satyam NEWS

హైదరాబాద్ పోలీసుల అదుపులో ఎవడ్రా హీరో

Satyam NEWS

రియాక్షన్: అయ్యో దోచుకుందామనుకుంటే ఇలా అయిందే

Satyam NEWS

Leave a Comment