మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్ లోని భరత్ నగర్ లో శ్రీ మల్లన్న దేవుని కల్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ నియోజకవర్గం ఏ- బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి కల్యాణానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలే నరేష్ , నర్సింహా ,మల్లేష్ ,గొరిగా మహేష్ ,కరే రాజు ,కృష్ణ ,ముత్యంగారి కిషన్ ,ముత్యంగారి లక్ష్మణ్ ,సోమ్ జంగయ్య ,తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాలు దొందూ దొందే!