31.7 C
Hyderabad
May 2, 2024 07: 41 AM
Slider జాతీయం

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు అస్వస్థత

#Manmohna Singh

అస్వస్థత కారణంగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆమ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు తరలించారు. మన్మోహన్ సింగ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఇప్పటికే రెండు సార్లు బైపాస్ సర్జరీ జరిగింది. నేటి రాత్రి 8.45 గంటలకు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

Related posts

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు దుర్మరణం

Satyam NEWS

మళ్లీ కనిపిస్తున్న ఎల్టీటీఈ కదలికలు

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కు ఘన స్వాగతం…భారీ కాన్వాయ్ తో

Satyam NEWS

Leave a Comment