అస్వస్థత కారణంగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆమ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు తరలించారు. మన్మోహన్ సింగ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఇప్పటికే రెండు సార్లు బైపాస్ సర్జరీ జరిగింది. నేటి రాత్రి 8.45 గంటలకు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
previous post