38.2 C
Hyderabad
May 3, 2024 19: 52 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో త్వరలో సామూహిక వివాహాలకు అనుమతి

TTD

తిరుమల పాపనాశనం రోడ్డులోని కళ్యాణ వేదికలో త్వరలోనే సామూహిక వివాహాలకు అనుమతి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు  ఆన్లైన్ ద్వారా  సామూహిక వివాహాలతో పాటు చెవిపోగులు కుట్టించుకోవడానికి కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ 19 నేపథ్యంలో  తిరుమల కళ్యాణ వేదికలో సామూహిక వివాహాలకు టీటీడీ అనుమతులు నిలివేసింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం, భక్తుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటంతో కళ్యాణ వేదిక కార్యక్రమాలు పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది.

Related posts

మంత్రి వేముల సమక్షంలో బిజెపి నుండి టిఆర్ఎస్ లో చేరిక

Bhavani

అనాధ పిల్లలకు ఆసరాగా నిలిచిన సోషల్ మీడియా

Satyam NEWS

సకల జనానికి చుక్కలు చూపిస్తున్న సూరిబాబు

Satyam NEWS

Leave a Comment