42.2 C
Hyderabad
May 3, 2024 15: 15 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఆవిర్భావ సభ వేదికను పరిశీలించిన మెగా బ్రదర్

mega brother who examined the stage of the emergence meeting

జనసేన ఆవిర్భావ సభ వేదికను మెగా బ్రదర్, జనసేన నేత కొణిదెల నాగబాబు పరిశీలించారు. ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తాడేపల్లి మండలం ఇప్పటం వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు , భారీ జన సమీకరణకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగబాబు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను  అడిగి ఏర్పాట్లు గురించి తెలుసుకున్నారు. పాటు ఇరువురు నేతలు సమావేశ అజెండా తో  పలు అంశాలపై చాలా సేపు మాట్లాడుకున్నారు.

Related posts

చంద్రబాబును నిద్రకూడా పొనివ్వని పోలీసులు

Satyam NEWS

హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన జగన్ ప్రభుత్వం…..

Satyam NEWS

యల్లారెడ్డి గూడా శ్రీహనుమాన్ దేవాలయ నూతన కమిటీ

Satyam NEWS

Leave a Comment