జనసేన ఆవిర్భావ సభ వేదికను మెగా బ్రదర్, జనసేన నేత కొణిదెల నాగబాబు పరిశీలించారు. ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తాడేపల్లి మండలం ఇప్పటం వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు , భారీ జన సమీకరణకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగబాబు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అడిగి ఏర్పాట్లు గురించి తెలుసుకున్నారు. పాటు ఇరువురు నేతలు సమావేశ అజెండా తో పలు అంశాలపై చాలా సేపు మాట్లాడుకున్నారు.
previous post