31.7 C
Hyderabad
May 2, 2024 08: 20 AM
Slider ఖమ్మం

జెట్ స్పీడ్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

puvvada 08

అభివృద్ధి పనులలో వేగం పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నేడు ఆయన రూ 15 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఇల్లందు BT రోడ్ పనులను తనిఖీ చేశారు. నేటి ఉదయం కోయచెలక క్రాస్ రోడ్ వద్ద కు వెళ్లిన  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పనుల వేగం పెంచాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట MP నామ నాగేశ్వరరావు, R&B EE శ్యామ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Related posts

భారత్‌కు ఎస్‌–400 క్షిపణి వ్యవస్థ అందజేత

Sub Editor

తెలంగాణ విద్వత్సభ షష్ఠ వార్షిక సమ్మేళనం

Satyam NEWS

విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరం

Satyam NEWS

Leave a Comment