గొత్తికోయల చేతిలో మరణించిన అటవీ అధికారి శ్రీనివాసరావు అంతిమ యాత్రలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. యాత్రలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , ఇంద్రకరణ్ రెడ్డి పాడే మోశారు. వుమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
previous post