వనపర్తిలోని 11వ వార్డు రాంనగర్ లో ఇండస్ట్రీయల్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చినందుకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ...
తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని...
పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ ఫిబ్రవరి నెలలో జరిగేలా అధికారులు సన్నద్దం చేయాలని రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర అటవీ శాఖ...
గొత్తికోయల చేతిలో మరణించిన అటవీ అధికారి శ్రీనివాసరావు అంతిమ యాత్రలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. యాత్రలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , ఇంద్రకరణ్ రెడ్డి పాడే మోశారు. వుమ్మడి ఖమ్మం జిల్లా...
దేశంలో వాహన రంగం కుదేలవ్వడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర మంత్రులు కేటిఆర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ లు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లారీ యాజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో అందుబాటులో వున్న మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పాలనాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారని తెలుస్తున్నా, కేటిఆర్ అమెరికా కు వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ఈ సమావేశం ఏర్పాటు...