Slider ముఖ్యంశాలు

తహశీల్దార్, పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన మంత్రులు

#Minister Puvwada Ajay Kumar

నూతనంగా నిర్మించిన ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం భవనలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహామూద్ అలీ , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా మంత్రులు లాంఛనంగా ప్రారంభించి సబ్ ఇన్స్పెక్టర్ మాచినేని రవి, తహశీల్దార్ నర్సింహ రావు లను తమ సీట్ లో కూర్చోబెట్టారు.

రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్ , రూ.50 లక్షలతో తహశీల్దార్ భావనలు నిర్మించి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రారంభించుకోవడం పట్ల మంత్రి మైమూద్ అలీ గారు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే నూతన మండలాలు, నూతన గ్రామాలు ఎర్పాటు చేసుకుని తమ గ్రామాలను తామే పలించుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరుగుతుందన్నారు.

Related posts

నిబంధనలు పట్టించుకోని గ్రావెల్ మాఫియా

Bhavani

బంగారం సాధించిన పి వి సింధు

Satyam NEWS

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

Satyam NEWS

Leave a Comment