39.2 C
Hyderabad
May 3, 2024 14: 35 PM
Slider ముఖ్యంశాలు

రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చిన కవిత

#mlckavit

యూనేస్కో గుర్తింపు పొంది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించేందుకు రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ములుగు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆమెకు ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఘన స్వాగతం పలికారు. జగదీశ్వర్ ఆమెకు పుష్ప గుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్, టీఎస్ రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

ఇన్స్పైర్ అవార్డు విద్యార్థుల వివరాలను నమోదు చేయండి

Satyam NEWS

కరోనా వారియర్స్ ను తొలగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

చినజీయర్ పర్యటన తర్వాత టెంపుల్స్ పై పోలీసులు మరింత దృష్టి…!

Satyam NEWS

Leave a Comment