29.7 C
Hyderabad
April 29, 2024 10: 06 AM
Slider ముఖ్యంశాలు

జలదిగ్భందంలో చిక్కుకున్న మొరంచపల్లి

#Moranchapalli

భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లె వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా మొరంచపల్లి గ్రామం జలదిగ్భందంలో చిక్కుకుంది. ఇప్పటికే ముగ్గురు గ్రామస్థులు వరదలో కొట్టుకుపోగా ఇళ్లలోని సామాన్లు వరద పాలవుతున్నాయి.

ఊరంతా నీరు చేరడంతో ప్రజలు మిద్దెలపైకి ఎక్కి సాయం కోసం ఎదరుచూస్తున్నారు. మరోవైపు గ్రామంలోని 1500 మందిని సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు అధికారులు హెలికాఫ్టర్ సమకూర్చేందుకు యత్నిస్తున్నారు.

Related posts

దేశంలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

Satyam NEWS

శ్రీనివాస్ శర్మ కుటుంబానికి టి.డి.పి ఆర్థిక సహాయం

Satyam NEWS

కేసీఆర్ అవగాహనారాహిత్యం వల్లే ధాన్యం కొనుగోలు సమస్య

Satyam NEWS

Leave a Comment