32.7 C
Hyderabad
April 26, 2024 23: 55 PM
Slider కరీంనగర్

మల్టీ నేషనల్ ఛీటింగ్: అమెజాన్ కు పంగనామాలు

Amezon

మల్టీ నేషనల్ కంపెనీనే మోసం చేశాడో యువకుడు. జగిత్యాల పట్టణానికి చెందిన అరుణ్ అమెజాన్ సైట్ ద్వారా విలువైన వస్తువులను కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత వివిధ కారణాలు చూపి అసలు వస్తువులను తన వద్ద ఉంచుకుని నకిలీలను రిటర్న్ చేసేవాడు.

ఇలా మొత్తంగా రూ.8 లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసి నకిలీ వస్తువులను తిప్పి పంపాడు. ఒకే వ్యక్తి నుంచి ఎక్కువగా రిటర్న్ వస్తుండడంతో అనుమానించిన అమెజాన్ వెనక్కు వచ్చిన వాటిని పరిశీలించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అమెజాన్ లీగల్ టీం అరుణ్‌పై జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

నాన్నా.. నువ్వే నా బ‌లం……!

Satyam NEWS

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

ఫ్యాక్ట్-చెక్ పుస్తకం విడుదల చేసిన హైకోర్టు న్యాయమూర్తి

Bhavani

Leave a Comment