37.2 C
Hyderabad
April 30, 2024 11: 05 AM
Slider వరంగల్

విజేతలుగా ములుగు అఖిల్ 11 టీం

#CCL season-1

ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో తంగడి స్టేడియం నందు అఖిల్ రాథోడ్, జక్కుల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 టీమ్ లతో సీసీఎల్ సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. గత 15 రోజులుగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ కు చేరిన అఖిల్ 11 మరియు ఆదర్శ్ క్రికెట్ టీంలు ఫైనల్ లో నిలవగా, సోమవారం ఈ రోజు జరిగిన మ్యాచ్ లో విజేత గా అఖిల్ 11 టీం నిలిచింది.

చివరి మ్యాచ్ల్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి రూ.11,000/-, రెండవ బహుమతి రూ.6,000/- లు నగదు మరియు ట్రోఫీలు అందుకున్నారు. నిర్వాహకులు అఖిల్ రాథోడ్, జక్కుల కుమార్ యాదవ్ మాట్లాడుతూ సీసీఎల్ సీజన్-2 త్వరలో నిర్వహిస్తామని తెలిపారు.

Related posts

శ్రీరామలింగేశ్వర బ్రహ్మోత్సవాలలో ఉత్సాహంగా ఎద్దుల పోటీలు

Satyam NEWS

శ్రీ సౌమ్యనాధ నాధ స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం

Satyam NEWS

హుజూర్ నగర్ నియోజకవర్గంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ విస్తరణ

Satyam NEWS

Leave a Comment