31.2 C
Hyderabad
May 3, 2024 02: 48 AM
Slider కరీంనగర్

కరోనా రోగులకు ఆహారం అందచేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

#vemulawada

కరోనా రోగులకు తన సేవలను మై వేములవాడ  ఛారిటబుల్ ట్రస్టు కొనసాగిస్తున్నది.

17 వ రోజు కార్యక్రమంలో భాగంగా మొత్తం 50 మంది కరోనా వ్యాధి పీడితులకు, వైద్య సిబ్బందికి రాజన్న సిరిసిల్లా జిల్లా మై వేములవాడ  ఛారిటబుల్ ట్రస్టు ఆహార ప్యాకెట్లను అందచేసింది.

వేములవాడలోని లక్మీ గణపతి కాంప్లెక్స్ లోని ఐసోలేషన్ సెంటర్ లో నేడు ఆహారం ప్యాకెట్లు అందచేశారు.

ఈ అన్నదాన కార్యక్రమంలో  ట్రస్టు సభ్యులు కుమ్మరి శంకర్ నూగూరి మహేష్ ,గొంగళ్ల రవికుమార్,డాక్టర్ రవీందర్,   ప్రతాప సంపత్ , భస్మాంగి బసవరాజు , రంగుల శ్రీనివాస్, నాగుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Related posts

బతుకమ్మ సంబురాలు: చీర అదిరె ఆడపడుచు మురిసే

Satyam NEWS

గవర్నర్ తమిళిసైతో సిఎం కేసీఆర్ భేటీ

Satyam NEWS

చెవిలో పూలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన

Satyam NEWS

Leave a Comment